తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కామారెడ్డి రక్తదాతల సమూహం విజ్ఞప్తి చేసింది. ఈ నెల 24వ తేదీ ఆదివారం కామారెడ్డిలోని ఆదిత్య హాస్పిటల్లో భారీ రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now